తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఒకే దశలో మొత్తం 234 నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 4,000కు పైగా అభ్యర్థుల భవిష్యత్తును సుమారు 5.7...
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 294 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో తొలి దశలో 152 నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం తాజాగా...
డిజిటల్ చెల్లింపులను మరింత వేగవంతంగా, వినియోగదారులకు సౌకర్యవంతంగా మార్చే దిశగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆటోమేటిక్ ఇ-మాండేట్ లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ...
నేటి వేగవంతమైన డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్ఫోన్ ప్రతి ఇంట్లో అనివార్య వస్తువుగా మారిపోయినప్పటికీ, అదే పరికరం చిన్నారుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందని జెరోధా కో-ఫౌండర్, బిలియనీర్ నితిన్ కామత్ తీవ్ర ఆందోళన...
Travel: విమానం లేకుండా, ఫ్లైట్ ఎక్కకుండా కేవలం కాలినడకన భారతదేశం నుండి అమెరికా చేరుకోవచ్చా అనే ప్రశ్నకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక మ్యాప్ ఆసక్తికర సమాధానాన్ని సూచిస్తోంది. రోజుకు కేవలం...