* కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రజాధనం వృథా నిజమే
* స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
* రాజ్యసభలో మంత్రి ప్రకటన
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో అడ్డంగా బుక్ అవుతోంది భారత...
* తెలంగాణ ఉద్యమకారుల హామీలు నెరవేర్చండి
* శాసనమండలిలో విజయశాంతి డిమాండ్
* అదే ఫైర్ బ్రాండ్ ధోరణిలో మహిళా నేత
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: ఆమెకు ఫైర్ బ్రాండ్ అనే పేరు ఊరకనే రాలేదు....
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మద్దతుగా ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంపై మరో కీలక నిర్ణయం వెలువడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు...
హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న వారికి ప్రాపర్టీ పన్ను చెల్లింపుల విషయంలో పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఇప్పటి వరకు పన్ను చెల్లించేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండగా, ఇప్పుడు...
తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన వరంగల్ నగరంలోని కాకతీయ విశ్వవిద్యాలయం ప్రస్తుతం తీవ్రమైన సమస్యలతో వార్తల్లో నిలుస్తోంది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయం అనేక మంది మేధావులు, విద్యావేత్తలను ప్రపంచానికి అందించిన...