దేశంలో ముఖ్యమైన రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా పూర్తైంది. ఓటింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా, సాయంత్రం 6 గంటల వరకు క్యూలో నిలిచిన...
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఒకే దశలో మొత్తం 234 నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 4,000కు పైగా అభ్యర్థుల భవిష్యత్తును సుమారు 5.7...
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 294 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో తొలి దశలో 152 నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం తాజాగా...
డిజిటల్ చెల్లింపులను మరింత వేగవంతంగా, వినియోగదారులకు సౌకర్యవంతంగా మార్చే దిశగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆటోమేటిక్ ఇ-మాండేట్ లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ...
భారత్లోని ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్లు లేదా ఉన్నతాధికారుల గదుల్లోకి అడుగుపెడితే ఒక ప్రత్యేక దృశ్యం చాలా మందికి కనిపిస్తుంది. సీనియర్ అధికారి కుర్చీపై చక్కగా మడిచిన తెల్లని తువాలు ఉండటం దాదాపు సాధారణంగా...