క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలోనీ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ పెంచుతూ కీలక ప్రకటన చేశారు. దాదాపు...
తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగంలో డిజిటల్ సౌకర్యాలను విస్తరించడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు టూరిస్టులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా వాట్సాప్ ఉపయోగించి పర్యాటక టికెట్లు సులభంగా బుక్ చేసుకోవచ్చని...
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రేషన్ కార్డుల రీవెరిఫికేషన్ను చేపట్టింది. ఈ ప్రక్రియలో అర్హత లేని వ్యక్తులను గుర్తించి రేషన్ కార్డులను రద్దు చేస్తున్నారు. తెలంగాణలో ఈ చర్య విశేషంగా చేపట్టబడింది. కేంద్ర ప్రభుత్వ...
నాన్ వెజ్ ప్రియులకు ఊరట కలిగించే వార్త ఇది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టి ఇప్పుడు స్థిర స్థాయిలో కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కిలో చికెన్ ధర...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 11, 2026 వరకు “హెల్త్ వీక్” నిర్వహించాలని...