తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్ మధ్య రాజకీయ పోరు తీవ్రతరమైంది. విజయన్ రాసిన లేఖలోని భాషా శైలిని తప్పుబడుతూ రేవంత్ రెడ్డి అత్యంత ఘాటైన సమాధానం ఇచ్చారు....
గ్రేటర్ కార్పొరేషన్ లకు విడివిడిగా ఎన్నికలు
ఒకచోట ఫలితం మరోచోట ప్రభావితం చేయాలన్నది వ్యూహం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ పరిధిలో మూడు కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారా? లేకుంటే మూడు...
* కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రజాధనం వృథా నిజమే
* స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
* రాజ్యసభలో మంత్రి ప్రకటన
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో అడ్డంగా బుక్ అవుతోంది భారత...
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మద్దతుగా ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంపై మరో కీలక నిర్ణయం వెలువడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు...