విజయవాడ, క్రైమ్ మిర్రర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ పోస్ట్కు పునేఠా పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది....
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు భారీ నిరసన చేపట్టారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు, సచివాలయం...
రాజన్న సిరిసిల్ల, క్రైమ్ మిర్రర్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో పెండింగ్ బిల్లుల విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ, తన...
విశాఖపట్నం, క్రైమ్ మిర్రర్: విశాఖపట్నంలో యువతి శాంతికుమారి మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత ఆత్మహత్యగా భావించిన ఈ ఘటన, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా మారి హత్య కోణంలో పోలీసులు...