హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కేవలం మహబూబ్నగర్ జిల్లాకే కాకుండా, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు...
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: ములుగు జిల్లాలో విస్తరించి ఉన్న ప్రకృతి సౌండర్యానికి నిలయాలైన కర్రెగుట్టలు మావోయిస్టుల ప్రభావం లేని ప్రశాంతంగా విస్తరించిందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి...
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తమిళనాడు ఎన్నికలు క్రమంగా హీటెక్కిస్తున్నాయి. తమిళనాడులో ప్రచారం కోసం కాంగ్రెస్ తరుపున సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున ఏఐసీసీ స్టార్...
అమరావతి, క్రైమ్ మిర్రర్: రోడ్లు బాగుంటే రవాణ మార్గం సులభం అవుతుందనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున హైవేల నిర్మాణం చేపడుతుంది. రాష్ర్టంలో 1335 కిలోమీటర్ల జాతీయ రహదారులు గోదావరి పుష్కరాలలోపే...
పశ్చిమాగోదావరి, క్రైమ్ మిర్రర్:ఎన్ని చట్టాలు వచ్చిన కామాంధుల చేతిలో దేశంలో ఎక్కడో ఒక చోటు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసి పిల్లల నుంచి మొదలు కొంటే వృద్దుల వరకు కామాంధుల చేతిలో...