హైదరాబాద్, క్రైమ్ మిర్రర్:భారత దేశ ఐక్యతను పహల్గామ్ ఉగ్రదాడుల తో దేశాన్ని విడదీయలేరని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి దేశం ఒక్కతాటిపై నిలుస్తుందన్నారు. గత సంవత్సరం జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్...
తూర్పుగోదావరి , క్రైమ్ మిర్రర్: సూచిక బోర్డును కారు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. నల్లజర్ల మండలం వీరవల్లిలో ప్రమాదం సంభవించింది....
కడప, క్రైమ్ మిర్రర్: ఇద్దరు విద్యావంతులే. పెళ్లి సంబంధం కుదిరి నిశ్చితార్థం జరిగింది. ఆ తరువాత వరుడు ఫోన్ చేసి నీవంటే ఇష్టం లేదని చెప్పడంతో అదీ జోక్ అనుకున్నది. కాని తరుచుగా ఫోన్లో...
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లోని వివిధ స్టేషన్ల నుంచి ఎనిమిది కొత్త రైళ్లను ప్రకటించింది. కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల...