ఢిల్లీలో ఆసక్తికర పరిణామం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ కొత్త వివాదం అల్లుకుంది. ఢిల్లీలో ఎన్డీఏ బ్రేక్ ఫాస్ట్ సమావేశానికి సీఎం రేవంత్ హాజరు కావడం...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో జరిగిన పోరాటం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ శనివారం చేపట్టిన...
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తెలంగాణ రాష్ర్టంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రజలు ఉక్కపోతతో వేడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే ఎండ తీవ్రవ ఎక్కువగానే కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు పెరిగడంతో రాత్రి పూట...
లెంకలపల్లిలో క్రికెట్ జోరు..
జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.
ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ ఇరుగుదిండ్ల భాస్కర్ చేతుల మీదుగా ప్రారంభం..
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): మర్రిగూడ మండల పరిధిలోని లెంకలపల్లి గ్రామంలో క్రీడా...
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యపు కొనుగోలు నిధులను జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏప్రిల్ 2026లో ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు...