క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్లోని బేగంపేటలో గురువారం పూజ చేస్తున్న సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 62 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి దుర్మరణం చెందారు. విజయలక్ష్మి తన...
బెంగుళూరు, క్రైమ్ మిర్రర్: ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు టైరు పేలి బస్సును ఢీకొట్టిన సంఘటనలో ఆరుగురు మృతి చెందిన ఘటన యాదగిరి జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. కారు...
అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు అవగాహన
నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు
నాంపల్లి(క్రైమ్ మిర్రర్): రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా,...
న్యూఢిల్లీ, క్రైమ్ మిర్రర్: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఈ వ్యాఖ్యలు అర్థరహితమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీక్రిష్ణ తీవ్రంగా ఖండించారు.. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును భారత్ పాకిస్తాన్ల విభజనతో...