రోజురోజుకూ బంగారం ధరలు ఆకాశాన్నంటుతుండటం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే బంగారం ధర రూ.1.50 లక్షలను దాటి, త్వరలోనే రూ.2 లక్షల మార్క్ను తాకే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ...
ఉత్తర ప్రదేశ్లో విషాదాన్ని మిగిల్చిన ఘటన సోషల్ మీడియా రీల్స్ మోజు ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టంచేసింది. గోరఖ్పూర్ జిల్లాలోని రాప్తి నదిలో మీర్జాపూర్ ఘాట్ వద్ద ఐదుగురు బాలురు వీడియోలు చిత్రీకరిస్తూ...
ఖాకీ ఇంటికే "కన్నం"
శాంతిభద్రతల దుస్థితికి ఇదే నిదర్శనం!
యాచారం (క్రైమ్ మిర్రర్): యాచారం మండలం నందివనపర్తిలో, కానిస్టేబుల్ వెంకటేష్ ఇంట్లో జరిగిన దొంగతనం కేవలం ఒక నేర ఘటన మాత్రమే కాదు,...
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా ఎల్పీజీ సిలిండర్ల వ్యాపారం నిర్వహిస్తున్న రాకెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా దాదాపు రూ. 1.26...