క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్లోని బేగంపేటలో గురువారం పూజ చేస్తున్న సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 62 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి దుర్మరణం చెందారు. విజయలక్ష్మి తన...
బెంగుళూరు, క్రైమ్ మిర్రర్: ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు టైరు పేలి బస్సును ఢీకొట్టిన సంఘటనలో ఆరుగురు మృతి చెందిన ఘటన యాదగిరి జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. కారు...
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామ సమీపంలో ఏప్రిల్ 13, 2026 న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు...
విశాఖపట్నం, క్రైమ్ మిర్రర్: విశాఖపట్నంలో యువతి శాంతికుమారి మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత ఆత్మహత్యగా భావించిన ఈ ఘటన, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా మారి హత్య కోణంలో పోలీసులు...