నేడే ఎన్నికల పోలింగ్
గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో విజయ్
హాంగ్ వస్తే దళపతి కీలకం
క్రైమ్ మిర్రర్, ఎలక్షన్ డెస్క్: మరికొద్ది గంటల్లోనే తమిళనాడు ఎన్నికల పోలింగ్ ప్రారంభం...
తూర్పుగోదావరి , క్రైమ్ మిర్రర్: సూచిక బోర్డును కారు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. నల్లజర్ల మండలం వీరవల్లిలో ప్రమాదం సంభవించింది....
కడప, క్రైమ్ మిర్రర్: ఇద్దరు విద్యావంతులే. పెళ్లి సంబంధం కుదిరి నిశ్చితార్థం జరిగింది. ఆ తరువాత వరుడు ఫోన్ చేసి నీవంటే ఇష్టం లేదని చెప్పడంతో అదీ జోక్ అనుకున్నది. కాని తరుచుగా ఫోన్లో...
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉల్లిగడ్డ పండించేటువంటి రైతన్నల పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి పండించే రైతన్నలు మార్కెట్లో ధరలను చూసి...