* వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమైనట్టేనా
* పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: రాజకీయాలకు బొత్స గుడ్ బై చెప్పనున్నారా? ఆయన ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇటీవల పరిణామాలతో...
అమరావతి, క్రైమ్ మిర్రర్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు కోసం సిబిఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది.జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ధర్మాసనం...
విజయవాడ, క్రైమ్ మిర్రర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ పోస్ట్కు పునేఠా పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది....
విశాఖపట్నం, క్రైమ్ మిర్రర్: విశాఖపట్నంలో యువతి శాంతికుమారి మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత ఆత్మహత్యగా భావించిన ఈ ఘటన, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా మారి హత్య కోణంలో పోలీసులు...
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో సుమారు 180 మంది మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమరావతి జిల్లా పరట్వాడకు చెందిన...