ఢిల్లీ, క్రైమ్ మిర్రర్ః ఆర్బీఐ డిజిటల్ రూపాయి (e-Rupee): కొత్త విప్లవానికి తెరలేపింది. వినియోగదారులకు సులభతరంగా పేమెంట్ చేసుకోవడానికి మూడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. ఇంటర్నెట్ లేకపోయినా చెల్లింపులు చేసుకునే విధంగా...
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం నాడు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాతో లోక్ భవన్లో కీలక భేటీ నిర్వహించారు. గవర్నర్ కోటా కింద...
అమరావతి, క్రైమ్ మిర్రర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. చంద్రబాబు నాయుడు...
అమెరికా మోసపూరితంగా వ్యవహరిస్తుంది...ఇరాన్ అద్యక్షుడు
ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: హార్మూజ్ జల సంధి వద్ద రోజు రోజుకు మళ్లీ ఉద్రిక్తలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలు...