హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతుల (రిపేర్)పై రాష్ర్ట ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
అమరావతి, క్రైమ్ మిర్రర్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు కోసం సిబిఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది.జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ధర్మాసనం...
న్యూఢిల్లీ, క్రైమ్ మిర్రర్: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఈ వ్యాఖ్యలు అర్థరహితమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీక్రిష్ణ తీవ్రంగా ఖండించారు.. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును భారత్ పాకిస్తాన్ల విభజనతో...
విజయవాడ, క్రైమ్ మిర్రర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ పోస్ట్కు పునేఠా పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది....
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణా ఉపముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో జరిపిన చర్చల అనంతరం, విద్యుత్ ఆర్టిజన్లు తమ సమ్మెను తక్షణమే విరమిస్తున్నట్లు ప్రకటించారు.
శుక్రవారం...