రాజకీయం

మేడిగ‌డ్డ ప్రాజెక్టుపై కీల‌క నిర్ణ‌యం…క‌మిటీ ఏర్పాటు…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: మేడిగ‌డ్డ ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌తుల (రిపేర్‌)పై రాష్ర్ట ప్ర‌భుత్వం కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....

జ‌గ‌న్‌కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌…! ఇక విదేశాల్లోకి వెళ్లొచ్చు…

అమ‌రావ‌తి, క్రైమ్ మిర్ర‌ర్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు కోసం సిబిఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది.జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ధర్మాసనం...

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మ‌తిభ్ర‌మించి మాట్లాడుతున్న‌రు… పెద్దపల్లి ఎంపీ ఫైర్‌…!

న్యూఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మ‌తిభ్ర‌మించి మాట్లాడుతున్నార‌ని, ఈ వ్యాఖ్య‌లు అర్థ‌ర‌హిత‌మ‌ని పెద్ద‌ప‌ల్లి ఎంపీ గ‌డ్డం వంశీక్రిష్ణ తీవ్రంగా ఖండించారు.. తెలంగాణ రాష్ర్ట‌ ఏర్పాటును భారత్ పాకిస్తాన్ల విభజనతో...

ఏపీ కొత్త ఈసీగా అనిల్ చంద్ర పునేఠా…?

విజయవాడ, క్రైమ్ మిర్ర‌ర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి అనిల్ చంద్ర పునేఠా నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ పోస్ట్‌కు పునేఠా పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది....

Breaking: విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె విరమణ..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణా ఉపముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో జరిపిన చర్చల అనంతరం, విద్యుత్ ఆర్టిజన్లు తమ సమ్మెను తక్షణమే విరమిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం...

Popular

Subscribe

spot_imgspot_img