హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కేవలం మహబూబ్నగర్ జిల్లాకే కాకుండా, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు...
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తమిళనాడు ఎన్నికలు క్రమంగా హీటెక్కిస్తున్నాయి. తమిళనాడులో ప్రచారం కోసం కాంగ్రెస్ తరుపున సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున ఏఐసీసీ స్టార్...
అమరావతి, క్రైమ్ మిర్రర్: రోడ్లు బాగుంటే రవాణ మార్గం సులభం అవుతుందనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున హైవేల నిర్మాణం చేపడుతుంది. రాష్ర్టంలో 1335 కిలోమీటర్ల జాతీయ రహదారులు గోదావరి పుష్కరాలలోపే...
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సాంకేతికతను మరియు ఆధునిక పద్ధతులను రైతులకు చేరవేయడానికి ఈ 'రైతు వాలెంటీర్ల' వ్యవస్థను ఒక కీలక అడుగుగా భావిస్తోంది.ఇక్రిశాట్ (ICRISAT)...
విశాఖపట్టణం, క్రైమ్ మిర్రర్: దేశంలోనే అత్యున్నతంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గూగుల్ డేటా సెంటర్ నిర్మాణంకు ముహూర్తం ఖరారైంది. ఈ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ తో...