జాతీయం

మిడిల్ క్లాస్‌ టార్గెట్‌గా వస్తున్న EV స్కూటీలు

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఆథర్ ఎనర్జీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రీమియం స్కూటర్లకే పరిమితమైన ఈ సంస్థ, ఇప్పుడు...

ఈ స్కీమ్ భార్యాభర్తలకు ఓ వరం.. ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.10వేలు..

నేటి పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో చేతిలో ఉన్న డబ్బుకు భద్రతతో పాటు ప్రతి నెలా ఒక స్థిరమైన ఆదాయం రావాలని చాలామంది కోరుకుంటున్నారు. ముఖ్యంగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు, పదవీ విరమణ...

అడవి కోడితో అంత ఈజీ కాదు గురూ..

మన ఇంట్లో పెంచుకునే కోళ్లకు మూలమైన జీవి అడవిలో నివసించే ప్రత్యేక జాతి అని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి మనం పెంచుకునే నాటుకోళ్లు సుమారు 8000 సంవత్సరాల క్రితం ఆగ్నేయాసియా ప్రాంతంలో కనిపించిన...

ఉద్యోగమే కాదు కంపెనీలను స్థాపించే విధంగా ఎదగండి : సోను సూద్

క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు. కానీ అడగకపోయినా ఎన్నో సందర్భాలలో నటుడు సోనూ సూద్ఎంతోమందికి సహాయం చేశారు. అయితే తాజాగా AI ద్వారా ఎన్నో కంపెనీలలో...

దేశంలో నేష‌న‌ల్ క్వాంటం మిష‌న్ ప్రారంభం…7వ దేశంగా భార‌త్‌…!

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్ః : భారత దేశం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన నేష‌న‌ల్ క్వాంటం కంప్యూటింగ్‌ మిష‌న్ ప్రారంభించింది. ఈ మిష‌న్‌ను రూ.6,003.65కోట్లో ఆమోదించ‌గా నేడు ప్రారంభ‌మైంది. దీనిలో కంప్యూట‌ర్‌ల వేగాన్ని పెంచ‌డ‌మే...

Popular

Subscribe

spot_imgspot_img