జాతీయం

సాయంత్రం వేళ ఈ పొరపాట్లు చేస్తే.. లక్ష్మీ దేవి ఇళ్లు విడిచి వెళ్లిపోతుంది

జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం సూర్యాస్తమయం సమయం ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ వేళను సంధ్యాకాలంగా పిలుస్తారు. ఈ సమయంలో మనం చేసే పనులు ఇంటి వాతావరణం, ఆర్థిక స్థితి, శాంతి సమృద్ధులపై...

కాళేశ్వరం ప్రాజెక్టుపై రచ్చరచ్చ…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (KLIP) ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ మరియు సాంకేతిక వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, ప్రాజెక్టు రూపకల్పనలో లోపాలు...

దేశవ్యాప్తంగా డీజిల్ ధర భారీగా పెంపు!

అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో పారిశ్రామిక ఇంధన ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఐఓసీఎల్, బీపీసీఎల్ వంటి కంపెనీలు ఏప్రిల్ 1న పారిశ్రామిక...

యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. అదేంటంటే?

ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ యాక్సిస్ బ్యాంక్ తమ ఖాతాదారుల కోసం బ్యాంకింగ్ సేవల్లో ఒక వినూత్న మార్పును తీసుకొచ్చింది. ఇప్పటివరకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మార్చుకోవాలంటే కస్టమర్లు తప్పనిసరిగా...

సామ‌ర‌స్యం, క‌రుణా గుణాలు మ‌రింత పెంపొందించాలి…పీఎం మోడీ…!

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: సామ‌ర‌స్యం, ద‌య‌, క‌రుణ‌, క్ష‌మా గుణాల‌ను మ‌రింత పెంపొందించాల‌ని ప్ర‌ధాన మంత్రి మోడీ అన్నారు. ఈ సంద‌ర్భంగా గుడ్ ఫ్రైడే మ‌న‌కు యేసు క్రీస్తూ చేసిన త్యాగాల‌న్ని గుర్తు...

Popular

Subscribe

spot_imgspot_img