అంతర్జాతీయం

యుద్దం నేప‌థ్యంలో కీల‌క ప‌రిణామం…డెడ్ లైన్ మ‌రో రోజు పొడ‌గింపు…!

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్ః ప‌శ్చిమాసియ‌లో రోజు రోజుకు యుద్దం తీవ్ర‌మ‌వుతున్న వేళ ట్రంప్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో సోమ‌వారం లోపు ఒప్పందం కుదుర్చుకోవాల‌ని ఇరాన్‌ను హెచ్చ‌రించిన ట్రంప్ తాజాగా పొడ‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు....

యుద్దం ఎఫెక్ట్‌…ఆ దేశానికి విమాన సేవ‌లు ర‌ద్దు…!

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్‌: ప‌శ్చిమాసియాలో యుద్దం రోజు రోజుకు తీవ్ర‌త‌రం అవుతునేప‌థ్యంలో ఎయిరిండియా కీల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇరాన్‌-ఇజ్రాయెల్ యుద్దం నేప‌థ్యంలో మే 31 వ‌ర‌కు విమాన సేవ‌ల‌ను నిలిపివేస్తూ ప్ర‌క‌ట‌న జారీ చేసింది....

ప్రపంచంలో చేపలను ఎక్కువగా తినే దేశం ఇదేనట!

ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాట ప్రతి ఒక్కరికీ తెలిసిందే. దాని కోసం మనం తినే ఆహారంలో కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. సాధారణంగా మనం మాంసాహారం అంటే...

ఇరాన్ అగ్ర‌నాయ‌క‌త్వాన్ని తుడిచిపెట్టాం…డొనాల్ట్ ట్రంప్‌….!

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: ప‌శ్చిమాసియాలో యుద్దం రోజు రోజుకు తీవ్ర‌రూపం దాల్చుతుంది. తాజాగా ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌పై భీక‌ర దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. ఈ దాడుల్లో మిలిట‌రి నాయ‌కులు, అగ్ర‌నాయ‌క‌త్వంను...

విద్యుత్ కేంద్రాలపై దాడి జరిగితే విధ్వంసమే: ఇరాన్

మధ్యప్రాచ్యంలో నెల రోజులు పైగా కొనసాగుతున్న యుద్ధంలో ఇరు పక్షాలు ఒకరి స్థావరాలపై మరొకరు దాడులు కొనసాగిస్తున్నారు. శనివారం, ఏప్రిల్ 4న, అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్...

Popular

Subscribe

spot_imgspot_img