హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైనట్లు బీజేపీ వర్గాలు తెలిపారు. ఈ పర్యటన వచ్చే నెల మొదటి వారంలో రానున్నట్లు తెలిపారు. ఏ రోజు వస్తారన్నది...
అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలు
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బంధువులు
సంగారెడ్డి, క్రైమ్ మిర్ర్: అనుమాన భూతం ఆ ఇంటి పెద్దలను మింగేసింది. అనుమానంతో భార్యను చంపిన ఓ భర్త తాను కూడ పొలం...
కరీంనగర్, క్రైమ్ మిర్రర్: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాలయాపన కోసం కమిటీలు వేసి మభ్యపెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆక్షేపించారు. కరీంనగర్లో...
ఢిల్లీ,క్రైమ్ మిర్రర్: ఇరాన్తో జరుగుతున్న యుద్దంలో అణ్వాయుధాలను వాడబోమని, కాని ఇరాన్కు సమయం ఆసన్నమైందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో తమతో ఒప్పందానికి రావాలని.. సమయం మించిపోతోందని టెహ్రాన్కు ఆయన...