హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: అరుదైన మెదడు రక్తనాళ వ్యాధితో బాధపడుతున్న ఏడాదిన్నర వయసున్న చిన్నారికి బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్సను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో...
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: ప్రజా వ్యతిరేక పాలన మీద తెలంగాణ ప్రజల తిరుగుబాటుకు సంకేతంగా నిలిచిన దొడ్డి కొమురయ్య అమరత్వం, నాటి రాచరిక పాలకుల నుంచి నేటి ప్రజా వ్యతిరేక పాలకుల మీద సాగుతున్న...
ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: పశ్చిమాసియా లో రోజు రోజుకు యుద్దం తీవ్ర పెరుగుతున్న వేళ హర్మూజ్ జల సంధిలో భారత నౌకల్కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇజ్రాయెల్, అమెరికా యుద్దం కారణంగా హర్మూజ్...
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తెలంగాణలో తయారైన వస్త్రాలను ప్రపంచంలోని ప్రతి దేశంలో ప్రజలు ధరించేలా చేయాలన్నదే తన ఆశయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియాకు టెక్స్టైల్...
అమరావతి, క్రైమ్ మిర్రర్ః ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్లో ఉన్న రూ.7,358 కోట్ల ను విడుదల చేయనున్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు పెండింగ్ బిల్లుల...