ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: పశ్చిమాసియలో ఇరాన్ దిగ్బంధనాలు ఉన్నంత కాలం హర్మూజ్ను పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా బెదిరింపులకు తగ్గేదేలే అని ఖరాకండిగా తేల్చి చెప్పారు. ఇస్లామాబాద్లో ఈ నెల 21గంటల సుదీర్ఘ...
రూ. 198కోట్లతో అభివృద్ది పనులు
జయశంకర్ భూపాలపల్లి, క్రైమ్ మిర్రర్: బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీతీరం వెంట ఉన్న అన్ని ఆలయాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
దక్షిణాది రాష్ర్టాల్లో పవన్ ఫోకస్
అనంతపురం, క్రైమ్ మిర్రర్: జనసేన నాయకత్వం ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తోంది. ఏపీలో కూటమిపరంగా అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి...
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: న్నికలలో పారదర్శకతను పెంచేందుకు బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్య పహాడ్ గ్రామానికి చెందిన లా కాలేజ్ విద్యార్థి నక్క శ్రీనివాస్...
నిజాం సర్కార్లో అయితే చెట్టుకు కట్టేసి కొట్టేవాళ్లు
వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనో చూసుకుందాం
కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
పేదలకు ఇల్లు ఇవ్వలేదు కాని కొడుకు, బిడ్డకు ఫాం...