ఆంధ్ర ప్రదేశ్

జనసేన ఎమ్మెల్యే పై ఈసీకి ఫిర్యాదు…!

మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఫిర్యాదులు విచారణకు ఆదేశించిన భారత ఎన్నికల సంఘం క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: జనసేనకు వివాదాలు వీడటం లేదు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వివాదాస్పద అంశాల్లో చిక్కుకుంటున్నారు....

భర్తకు అనారోగ్యం.. కానీ వెనుకడుగు వేయని మహిళ

ఒక చిన్న కుటుంబం ప్రశాంతంగా సాగుతున్న జీవితం.. కానీ ఒక్క అనుకోని సమస్యతో పూర్తిగా మారిపోయిన పరిస్థితులు.. ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ నిలబడిన ఓ మహిళ కథ ఇప్పుడు ఎంతో మందికి ప్రేరణగా...

సెల్ఫీ స‌ర‌దా ముగ్గురి ప్రాణాలు తీసింది…అనంత‌గిరిలో విషాదం…!

అనంత‌గిరి, క్రైమ్ మిర్ర‌ర్: సెల్ఫీ స‌ర‌దా ముగ్గురు మృతి చెందిన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో గురువారం సాయంత్రం సెల్ఫీ దిగుతు జ‌లాపాతంలో ప‌డి...

మ‌ద‌న‌ప‌ల్లిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం…ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం…!

మదనపల్లి, క్రైమ్ మిర్ర‌ర్‌: మ‌ద‌న‌ప‌ల్లి మండ‌లంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుంకుంది. మండలంలోని సిటిఎం కంకర ఫ్యాక్టరీ వద్ద కారు ఇన్నోవా ఎదు రెదురు ఢీకొని ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు...

వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటూ.. బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం సాక్షిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన విమర్శలను ఆయన బలంగా తిప్పికొట్టారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్...

Popular

Subscribe

spot_imgspot_img