క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలు నిర్మించాలి అని తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం...
India-France Talks: పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంతో కీలకమైన...
విజయవాడ, క్రైమ్ మిర్రర్ : రాజకీయాల్లో మేటి నాయకుడిగా పేరుతెచ్చుకున్న సీఎం చంద్రబాబు నాయుడు వారసత్వంగా రాజకీయాల్లో రావడం అప్పట్లో ఒక సంచలనమే అని చెప్పవచ్చు. కానీ చంద్రబాబు కుమారుడు టీడీపీ భవిష్యత్...
కదిరి, క్రైమ్ మిర్రర్: సత్యసాయి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కదిరి మండలం కుమ్మరివాండ్ల గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక ఇంటిలో పొగవస్తుండడంతో అక్కడికి ప్రజలు వెళ్లి...