ఆంధ్ర ప్రదేశ్

రెండు సంవత్సరాలలో ఐదువేల ఆలయాలు నిర్మించాలి : సీఎం చంద్రబాబు

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలు నిర్మించాలి అని తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం...

Modi-Macron Call: పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. మోదీకి మాక్రాన్ ఫోన్!

India-France Talks: పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంతో కీలకమైన...

విమ‌ర్శ‌ల‌కు వెరువ‌ని నాయ‌కుడు నారా లోకేష్‌…ఒక్కో మెట్టు ఎక్కుతూ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ దాకా…!

విజయవాడ, క్రైమ్ మిర్ర‌ర్‌ : రాజ‌కీయాల్లో మేటి నాయ‌కుడిగా పేరుతెచ్చుకున్న సీఎం చంద్ర‌బాబు నాయుడు వార‌స‌త్వంగా రాజ‌కీయాల్లో రావ‌డం అప్ప‌ట్లో ఒక సంచ‌ల‌న‌మే అని చెప్ప‌వ‌చ్చు. కానీ చంద్రబాబు కుమారుడు టీడీపీ భవిష్యత్...

సాగునీటి ప్రాజెక్టులపై సీఎం స‌మీక్షా….ప‌నుల్లో వేగం పెంచాలి….! అధికారుల‌కు ఆదేశం…

అమరావతి, క్రైమ్ మిర్ర‌ర్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరం, వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం-నలమల్ల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల, వరికపూడిశెల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల...

తీవ్ర విషాదం…గ్యాస్ సిలిండ‌ర్ పేలి ఐదుగురు స్పాట్‌లోనే…! మ‌రో 12 మంది ప‌రిస్థ‌తి విషమం…

కదిరి, క్రైమ్ మిర్ర‌ర్‌: స‌త్య‌సాయి జిల్లాలో ఘోర అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. క‌దిరి మండ‌లం కుమ్మ‌రివాండ్ల గ్రామంలో ఈ విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒక ఇంటిలో పొగ‌వ‌స్తుండ‌డంతో అక్క‌డికి ప్ర‌జ‌లు వెళ్లి...

Popular

Subscribe

spot_imgspot_img