వైరల్

Telangana: హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ హైకోర్టు జోన్-II (Zone-II) నూతన భవన సముదాయ నిర్మాణానికి ఆదివారం రోజున శంకుస్థాపన జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బుద్వెల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు....

భారీగా పెర‌గున్న మ‌ద్యం ధ‌ర‌లు…మందుబాబుల జేబుల‌కు చిల్లులే…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్ః అంత‌ర్జాతీయ అనిశ్చితి వ‌ల్ల ప్ర‌తి రంగంపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. తాజాగా మందుబాబుల‌కు షాక్ త‌గ‌ల‌నుంది. బీర్లు, మ‌ద్యం ధ‌లు పెంచేందుకు రంగం సిద్ద‌మైంది. ఇప్ప‌టికే మ‌ద్యం కంపెనీలు ధ‌ర‌ల‌పెంపుపై...

ప‌సిడి ధ‌ర‌లు ఢ‌మాల్‌… హైద‌రాబాద్ లో ఎంతంటే…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌:ప‌శ్చిమాసియా యుద్దం అంత‌ర్జాతీయ మార్కెట్ల‌పై తీవ్ర క‌నిపిస్తోంది. బంగారం ద‌ర‌లు భారీగ్గాయి. హ‌ర్మూజ్‌ను తెర‌వేక‌పోతే ఇరాన్‌లో ఉన్న ప‌వ‌ర్ ప్లాంట్‌లు, వంతెల‌ను కూల్చేస్తామ‌ని ట్రంప్ హెచ్చ‌రించిన నేప‌థ్యంలో మార్కెట్‌లు కుదేల‌య్యాయి....

​చింతపల్లి: ప్రజా సేవలో ‘వరికుప్పల’ ఆదర్శం

ప్రజా సేవలో 'వరికుప్పల' ఆదర్శం గడియ గౌరారంలో తీరనున్న దాహార్తి ​ఎన్నికల్లో ఓడినా.. ప్రజా సేవలో గెలిచిన వివిఆర్. ​సొంత నిధులతో 250 ఫీట్ల బోర్ వెయించిన వెంకట్ రాములు. అధికారుల స్పందన కోసం గ్రామస్తుల ఎదురుచూపు ​చింతపల్లి (క్రైమ్...

పోల‌వ‌రంలో పెద్ద‌పులి సంచారం…ఆందోళ‌న‌లో ప్ర‌జ‌లు…!

పోల‌వరం, క్రైమ్ మిర్ర‌ర్ః  పోల‌వ‌రం జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికుల్లో కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దండంగి గ్రామం వ‌ద్ద నాలుగు లేగ‌దూడ‌ల‌పై పులి దాడి చేసిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది.దీంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు...

Popular

Subscribe

spot_imgspot_img