హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ చెప్పనుంది. డాక్టర్ అవసరం లేకుండానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త ఏటీఎంలు ప్రవేశపెట్టనుంది. పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్లో రెండు ఆసుపత్రుల్లో హెల్త్...
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ హైకోర్టు జోన్-II (Zone-II) నూతన భవన సముదాయ నిర్మాణానికి ఆదివారం రోజున శంకుస్థాపన జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని బుద్వెల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు....
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు (ఏప్రిల్ 6, 2026) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు...
ఢిల్లీ, క్రైమ్ మిర్రర్ః పశ్చిమాసియలో రోజు రోజుకు యుద్దం తీవ్రమవుతున్న వేళ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో సోమవారం లోపు ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ను హెచ్చరించిన ట్రంప్ తాజాగా పొడగిస్తున్నట్లు ప్రకటించారు....