ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: పశ్చిమాసియలో ఇరాన్ దిగ్బంధనాలు ఉన్నంత కాలం హర్మూజ్ను పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా బెదిరింపులకు తగ్గేదేలే అని ఖరాకండిగా తేల్చి చెప్పారు. ఇస్లామాబాద్లో ఈ నెల 21గంటల సుదీర్ఘ...
ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: జపాన్లో సోమవారం 4.30 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జపాన్ మెటీరియోలాజికల్ ఏజెన్సీ తెలిపిన వివరాల మేరకు.. భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదు...
అమెరికా మోసపూరితంగా వ్యవహరిస్తుంది...ఇరాన్ అద్యక్షుడు
ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: హార్మూజ్ జల సంధి వద్ద రోజు రోజుకు మళ్లీ ఉద్రిక్తలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలు...
ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: ఇరాన్ నైకన గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా స్వాధీనం చేసుకుంది. దీంతో ఒక్కసారిగా పశ్చిమాసియా ప్రాంతం భగ్గుమంటోంది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ అమెరికా దళాలపై డ్రోన్లతో దాడులు చేసినట్లు...
పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరోసారి కమ్ముకున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి వేదికగా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ జలమార్గం గుండా ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలపై...