US–Iran Negotiations In Islamabad: అమెరికా-ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు పాకిస్థాన్లో కీలక చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని ఇస్లామాబాద్ సిద్ధమైంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఉన్న ఈ...
ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: ఇరాన్, అమెరికాతో ఒప్పందం కోసం పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తున్న సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలమైతే ఇక విధ్వంసమేనని హెచ్చరించారు. ఇరాన్ అంతర్జాతీయ...
విజయవాడ, క్రైమ్ మిర్రర్ : ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ప్రయాణాలు సులభతరంగా చేసేందుకు విజయవాడ-హైదరాబాద్ మధ్య ‘ఫ్లై91’ నయా విమాన సర్వీసు: ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ప్రారంభించారు.విజయవాడ అంతర్జాతీయ...
ఢిల్లీ, క్రైమ్ మిర్రర్ :హర్మూజ్ జలసంధిపై రోజుకు 15నౌకలకు అనుమతిస్తున్నట్లు ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. హోర్ముజ్ జలసంధి నిర్వహణలో కొత్త దశకు చేరుకుంటున్నామని ఆయన అన్నారు....
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) పలు కీలక మార్గాల్లో ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా...